Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను ఓకే చెప్పిన డీజీసీఐ

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (09:45 IST)
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే 140 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోస్‌లను వినియోగించారు. ఇపుడు పలువురికి బూస్టర్ డోస్‌లు కూడా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో కరోనా వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. 
 
రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) పచ్చజెండా ఊపించింది. ఇది సింగిల్ డోస్ కరోనా. మన దేశంలో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 8 వ్యాక్సిన్లు రెండు డోసుల వ్యాక్సిన్లు కావడం గమనార్హం. తాజాగా స్పుత్నిక్ లైట్ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌తో దేశంలో అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ల సంఖ్య 9కి చేరింది. 
 
అలాగే, సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇదే కావడం గమనార్హం. ఇదిలావుంటే, కొత్త వ్యాక్సిన్ చేరికతో దేశఁలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత బలోపేతం అవుతుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ ఓ ప్రకటన చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments