చివరి సమీక్షకు సిద్ధమవుతున్న ఆర్బీఐ - కీలక వడ్డీ రేట్లు పెంపు?

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (09:16 IST)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను చివరి సమీక్షా సమావేశానికి భారత రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధాన మండలి (ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ) సిద్ధమవుతుంది. మంగళవారం నుంచి ఈ నెల 10వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈ సమీక్షను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లపై చర్చ మొదలైంది. 
 
ఈ సమీక్షలో వడ్డీ రేట్లను పెంచేలా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా, కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేరకు పెంచవచ్చని బ్రిటీష్ బ్రోకరేజ్ సంస్థ బార్‌క్లేస్ అంచనా వేసింది. రివర్స్ రెపో రేటును 0.20 నుంచి 0.25 శాతం మేరకు పెంచే అవకాశం ఉందని బార్‌క్లేస్ తెలిపింది. 
 
కాగా, ప్రస్తుతం రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఊహించని విధంగా సమీకరణ పరిమాణాన్ని యూనియన్ బడ్జెట్ 2022-23లో పెంచినందుకు ఇది పాలసీ సాధారణీకరణ దిశగా ఆర్బీై సంకేతాలు ఇస్తున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments