దేశంలో కోవిడ్ కొత్త కేసులు 7,992: 24 గంటల్లో 393 మంది మృతి

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (13:24 IST)
కోవిడ్ కోరలు చాస్తూనే వుంది. దేశంలో 7,992 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, గత 24 గంటల్లో 393 మరణాలు నమోదయ్యాయి.


దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,682,736కి చేరుకోగా మొత్తం మరణాల సంఖ్య 4,75,128కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాలు చెపుతున్నాయి. దేశంలో ఈరోజు 9,265 రికవరీలు నమోదయ్యాయి.

 
యాక్టివ్ కోవిడ్-19 కేసులు 24 గంటల వ్యవధిలో 1,666 మేర తగ్గుదల నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 93,277 వద్ద ఉంది. జాతీయ COVID-19 రికవరీ రేటు 98.36 శాతంగా నమోదైంది. ఇది గత ఏడాది మార్చి నుండి అత్యధికం.

 
రోజువారీ పాజిటివిటీ రేటు 0.64 శాతంగా నమోదు చేయబడింది. గత 68 రోజులుగా ఇది రెండు శాతం కంటే తక్కువగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments