Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కోవిడ్ కొత్త కేసులు 7,992: 24 గంటల్లో 393 మంది మృతి

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (13:24 IST)
కోవిడ్ కోరలు చాస్తూనే వుంది. దేశంలో 7,992 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, గత 24 గంటల్లో 393 మరణాలు నమోదయ్యాయి.


దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,682,736కి చేరుకోగా మొత్తం మరణాల సంఖ్య 4,75,128కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాలు చెపుతున్నాయి. దేశంలో ఈరోజు 9,265 రికవరీలు నమోదయ్యాయి.

 
యాక్టివ్ కోవిడ్-19 కేసులు 24 గంటల వ్యవధిలో 1,666 మేర తగ్గుదల నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 93,277 వద్ద ఉంది. జాతీయ COVID-19 రికవరీ రేటు 98.36 శాతంగా నమోదైంది. ఇది గత ఏడాది మార్చి నుండి అత్యధికం.

 
రోజువారీ పాజిటివిటీ రేటు 0.64 శాతంగా నమోదు చేయబడింది. గత 68 రోజులుగా ఇది రెండు శాతం కంటే తక్కువగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments