Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో కోవిడ్ మృతి.. వారం రోజుల చికిత్స పొందుతూ..

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (10:29 IST)
గుంటూరులో కోవిడ్ మృతి నమోదైంది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ కారణంగా బుధవారం రాత్రి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలేనికి చెందిన ఓ మహిళ (45) ఈ నెల 20వ తేదీన అనారోగ్యంతో గుంటూరు జీజీహెచ్‌లో చేరారు.
 
బాధితురాలైన మహిళకు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారం రోజుల పాటు చికిత్స పొందిన ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments