Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో కోవిడ్ మృతి.. వారం రోజుల చికిత్స పొందుతూ..

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (10:29 IST)
గుంటూరులో కోవిడ్ మృతి నమోదైంది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ కారణంగా బుధవారం రాత్రి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలేనికి చెందిన ఓ మహిళ (45) ఈ నెల 20వ తేదీన అనారోగ్యంతో గుంటూరు జీజీహెచ్‌లో చేరారు.
 
బాధితురాలైన మహిళకు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారం రోజుల పాటు చికిత్స పొందిన ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments