Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోశాలలో కోవిడ్ కేర్ సెంటర్‌.. గోమూత్రంతో ఔషధాలు

Webdunia
సోమవారం, 10 మే 2021 (16:25 IST)
కరోనా బాధితుల కోసం కోవిడ్ కేర్ సెంటర్లు ఎక్కడపడితే అక్కడ ఏర్పటవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ గోశాలలో కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసి కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్నారు కొంతమంది. 
 
హాస్పిటల్స్ లో కరోనా పేషెంట్లతో బెడ్స్ అన్నీ నిండిపోవటంతో ఇటువంటి సహాయక చర్యలు చాలా మంచిదే. కానీ ఈ గోశాలలోని కోవిడ్ బాధితులకు మెడిసిన్ గా ఏమిస్తున్నారో తెలుసా..'గోమూత్రం' గోమూత్రంతో పాటు గోమూత్రంతో తయారు చేసిన ఔషధాలను ఇచ్చి చికిత్సనందిస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలోని ఓ గోశాలలో ఆ శాల ట్రస్టీ నిర్వాహకులు శాలలోనే ఓ కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఉంటున్న కరోనా బాధితులకు ఆవు పాలు, ఆవు మూత్రంతో తయారు చేసిన ఔషధాలను ఇచ్చి.. చికిత్స చేస్తున్నారు. 
 
తేలికపాటి లక్షణాలు కలిగిన కరోనా బాధితులకు ఈ కోవిడ్ కేర్ సెంటర్‌లో ఆశ్రయం కల్పిస్తున్నారు. ఈ సెంటర్ ను ''వేదలక్షణ పంచగవ్య ఆయుర్వేద కోవిడ్ ఐసోలేషన్ సెంటర్'' అని పేరు పెట్టారు. ఈ సెంటర్‌కు కొంతమంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments