Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 96 కరోనా కేసులు - రికవరీ 98 శాతం

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (16:48 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. నెల రోజుల క్రితం సుమారుగా పది వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. ఇపుడు ఈ కేసుల సంఖ్య కేవలం 96కు పడిపోయింది. అదేసమయంలో ఈ వైరస్ బారినపడిన వారిలో కోలుకునే వారి సంఖ్య 98.81 శాతంగా ఉంది. అయితే, కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 5,31,893కు చేరుకుంది. అలాగే, దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,49,93,282కు చేరుకుంది. 
 
భారత్‌లో కరోనా రికవరీ శాతం 98.81 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో విడుదల చేసింది. మృతుల సంఖ్య 1.18 శాతంగా ఉంది. మరోవైపు, శుక్రవారం 96 కేసులు నమోదయ్యాయని, దీంతో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 2017కు తగ్గినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా, దేశ వ్యాప్తంగా 220.66 కోట్ మేరకు కరోనా వ్యాక్సిన్ డోస్‌లు వేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments