Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 8 రాష్ట్రాల్లోనే కోవిడ్ 19 కేసులు 84.73%, అసలు జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (15:43 IST)
కొత్త కోవిడ్ -19 కేసులలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్లలో ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. ఈ రాష్ట్రాలలోనే మొత్తం కేసులలో 84.73% నమోదవుతున్నాయని వెల్లడించింది.
 
గత 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 53,480 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,21,49,335 కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంగళవారం 354 మరణాలు నమోదయ్యాయి, డిసెంబర్ 16 నుండి అత్యధికంగా మరణించిన వారిలో 140 మంది మహారాష్ట్ర నుండి మరణించారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 1,62,468గా ఉంది.

కర్ణాటకలో 21 మంది మరణించారు. ఈ సంఖ్య డిసెంబర్ 9 నుంచి చూస్తే అత్యధికం. పంజాబ్ రాష్ట్రంలో 64 మంది, ఛత్తీస్‌గఢ్ 35 మంది, తమిళనాడులో 16 మంది, మధ్యప్రదేశ్‌లో 10 మంది, ఉత్తర ప్రదేశ్ 10 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పాయి.
 

సంబంధిత వార్తలు

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments