ఆ 8 రాష్ట్రాల్లోనే కోవిడ్ 19 కేసులు 84.73%, అసలు జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (15:43 IST)
కొత్త కోవిడ్ -19 కేసులలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్లలో ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. ఈ రాష్ట్రాలలోనే మొత్తం కేసులలో 84.73% నమోదవుతున్నాయని వెల్లడించింది.
 
గత 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 53,480 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,21,49,335 కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంగళవారం 354 మరణాలు నమోదయ్యాయి, డిసెంబర్ 16 నుండి అత్యధికంగా మరణించిన వారిలో 140 మంది మహారాష్ట్ర నుండి మరణించారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 1,62,468గా ఉంది.

కర్ణాటకలో 21 మంది మరణించారు. ఈ సంఖ్య డిసెంబర్ 9 నుంచి చూస్తే అత్యధికం. పంజాబ్ రాష్ట్రంలో 64 మంది, ఛత్తీస్‌గఢ్ 35 మంది, తమిళనాడులో 16 మంది, మధ్యప్రదేశ్‌లో 10 మంది, ఉత్తర ప్రదేశ్ 10 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పాయి.
 

సంబంధిత వార్తలు

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments