Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమల ఆలయంలో కరోనా కలకలం.. 39 పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (18:43 IST)
శబరిమల ఆలయంలో కరోనా కలకలం రేపుతోంది. నవంబర్ 16న వార్షిక తీర్థయాత్రల కోసం శబరిమల అయ్యప్ప ఆలయం తెరిచినప్పటి నుండి ఇప్పటి వరకు యాత్రికులు, పోలీసు సిబ్బంది ఆలయ ఉద్యోగులు సహా మొత్తం 39 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. మొత్తం పాజిటివ్ కేసులలో 27 మంది వివిధ విభాగాల ఉద్యోగులు ఉన్నారని వారందరినీ వెంటనే కోవిడ్ చికిత్స కేంద్రాలకు తరలించారని చెప్తున్నారు.
 
కోవిడ్ మార్గదర్శకాలకు కట్టుబడి ఈ పుణ్యక్షేత్ర ప్రాంగణం, బేస్ క్యాంప్‌లలో అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు. ఈ సమయంలో పాజిటివ్ అని తేలిన వారిలో ఇద్దరు తాత్కాలిక సిబ్బందితో సహా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ)కు చెందిన నలుగురు ఉద్యోగులున్నారని టీడీబీ అధికారి తెలిపారు.
 
ఇక్కడి పోలీసు మెస్‌కి చెందిన ఇద్దరు ఉద్యోగులు గురువారం పాజిటివ్‌‌గా తేలారు. ఈ మొత్తం 39 పాజిటివ్ కేసులు సన్నిధానం బేస్ క్యాంప్ అయిన పంబా, నీలక్కల్ సహా వివిధ ప్రదేశాలలో నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments