Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమల ఆలయంలో కరోనా కలకలం.. 39 పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (18:43 IST)
శబరిమల ఆలయంలో కరోనా కలకలం రేపుతోంది. నవంబర్ 16న వార్షిక తీర్థయాత్రల కోసం శబరిమల అయ్యప్ప ఆలయం తెరిచినప్పటి నుండి ఇప్పటి వరకు యాత్రికులు, పోలీసు సిబ్బంది ఆలయ ఉద్యోగులు సహా మొత్తం 39 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. మొత్తం పాజిటివ్ కేసులలో 27 మంది వివిధ విభాగాల ఉద్యోగులు ఉన్నారని వారందరినీ వెంటనే కోవిడ్ చికిత్స కేంద్రాలకు తరలించారని చెప్తున్నారు.
 
కోవిడ్ మార్గదర్శకాలకు కట్టుబడి ఈ పుణ్యక్షేత్ర ప్రాంగణం, బేస్ క్యాంప్‌లలో అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు. ఈ సమయంలో పాజిటివ్ అని తేలిన వారిలో ఇద్దరు తాత్కాలిక సిబ్బందితో సహా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ)కు చెందిన నలుగురు ఉద్యోగులున్నారని టీడీబీ అధికారి తెలిపారు.
 
ఇక్కడి పోలీసు మెస్‌కి చెందిన ఇద్దరు ఉద్యోగులు గురువారం పాజిటివ్‌‌గా తేలారు. ఈ మొత్తం 39 పాజిటివ్ కేసులు సన్నిధానం బేస్ క్యాంప్ అయిన పంబా, నీలక్కల్ సహా వివిధ ప్రదేశాలలో నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments