Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

ఠాగూర్
బుధవారం, 28 మే 2025 (20:15 IST)
గతంలో కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో దేశంలో 95 శాతానికి పైగా ప్రజలకు కరోనా టీకాలు వేశారు. ఈ టీకాలు వేయించుకున్నవారిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయిందని, ఈ కారణంగానే ఇపుడు మళ్లీ కరోనా వైరస్ ప్రబలుతోందని వైద్య నిపుణులు అంటున్నారు. 
 
గత కొన్ని రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం రాత్రి నాటికి దేశంలో 1010 క్రియాశీలక కరోనా కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్ కొత్త వేరియంట్లు ఎన్‌బి.1.8.1, ఎల్ఎఫ్ 7లను భారత్‌లో గుర్తించినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే, ఇతర దేశాలతో పోల్చితే ఈ వైరస్ వ్యాప్తి మన దేశంలో తక్కువగా ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. 
 
అదేసమయంలో ఇటీవలికాలంలో కరోనా కేసులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. గతంలో ఇన్ఫెక్షన్లు సోకడం, టీకాలు వేసుకోవడం ద్వారా వచ్చిన రోగ నిరోధకశక్తి క్షీణించడం కూడా ఓ కారణమని పేర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments