Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్న చెన్నై జనం, కరోనా కేసులు 621

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (18:46 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏకంగా 24 గంటల్లో 136 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చెన్నైలో 24 గంటల్లో 15 కేసులు నమోదయ్యాయి. దీనితో చెన్నై జనం ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం కరోనా లక్షణాలున్నవారిని జల్లెడ పడుతున్నారు. ఇంటింటి సర్వే చేపట్టి కరోనా లక్షణాలున్నవారికి చికిత్స అందిస్తున్నారు. 
 
ప్రాంతాలవారీగా వివరాలు ఇలా వున్నాయి.
చెన్నై - 110
కోయంబత్తూరు - 59
దిండిగల్ - 45
తిరునల్వేలి - 38
ఈరోడ్ - 32
తిరుచ్చి - 30
నమక్కల్ - 28
రాణిపేట - 25
చెంగల్ పట్టు - 24
కారూర్ - 23
తేని - 23
మధురై - 19
విల్లుపురం - 16
కడలూర్ - 13
సేలం - 12
తిరువళ్లూర్ - 12
తిరువారూర్ - 12
నాగపట్టణం - 11
తూత్తుకుడి - 11
విరుదనగర్ - 11
తిరుపత్తూర్ - 11
తిరువణ్ణామలై - 9
తంజావూరు - 8
తిరుపూర్ - 7
కన్యాకుమారి - 6
కాంచీపురం - 6
శివగంగ - 5
వేలూర్ - 5
నీలగిరి - 4
కల్లకురిచి - 2
రామనాథపురం - 2
అరియలూర్ - 1
పెరంబలూర్ - 1

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments