Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో పెరిగిపోతున్న కోవిడ్ కేసులు.. 1,140మంది మృతి

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (10:11 IST)
భారత్‌లో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. భారత్‌లో కేవలం 24 గంటల్లో 96,424 కోవిడ్ -19 కేసులు నమోదు అయ్యాయి. దీంతో భారత్ 5.2 మిలియన్ల మార్కును అధిగమించింది.

ఒక్కరోజులో కరోనాతో 1,140మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 84,404కు చేరుకుంది. గత ఏడు రోజుల్లోనే భారతదేశంలో 652,355 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. 
 
ఇక అత్యధికంగా మహారాష్ట్ర (1,145,840), ఆంధ్రప్రదేశ్ (600,000), తమిళనాడు (525,000), కర్ణాటక (494,356), ఉత్తరప్రదేశ్‌ (336,000) కేసులు నమోదు అయ్యాయి.

ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 234,000కు చేరుకుంది. వచ్చే 10-15 రోజుల్లో దేశ రాజధానిలో కోవిడ్ కేసులు పెరుగుతాయని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments