Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో కొత్తగా 18,346 కరోనా కేసులు.. 209 రోజుల్లో?

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (14:12 IST)
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,346 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 209 రోజుల్లో ఇదే అత్యల్పం. అయితే ఒకే రోజులో 263 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 29,639గా ఉన్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. 
 
కరోనా వల్ల ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మరణించినవారి సంఖ్య 4,49,260గా ఉంది. మరో వైపు వ్యాక్సినేషన్ కూడా వేగంగా సాగుతోంది. గత 24 గంటల్లో 72,51,419 మందికి కోవిడ్ టీకాలు వేశారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 91.54 కోట్లుగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments