Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో కొత్తగా 18,346 కరోనా కేసులు.. 209 రోజుల్లో?

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (14:12 IST)
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,346 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 209 రోజుల్లో ఇదే అత్యల్పం. అయితే ఒకే రోజులో 263 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 29,639గా ఉన్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. 
 
కరోనా వల్ల ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మరణించినవారి సంఖ్య 4,49,260గా ఉంది. మరో వైపు వ్యాక్సినేషన్ కూడా వేగంగా సాగుతోంది. గత 24 గంటల్లో 72,51,419 మందికి కోవిడ్ టీకాలు వేశారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 91.54 కోట్లుగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments