Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో కొత్తగా 18,346 కరోనా కేసులు.. 209 రోజుల్లో?

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (14:12 IST)
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,346 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 209 రోజుల్లో ఇదే అత్యల్పం. అయితే ఒకే రోజులో 263 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 29,639గా ఉన్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. 
 
కరోనా వల్ల ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మరణించినవారి సంఖ్య 4,49,260గా ఉంది. మరో వైపు వ్యాక్సినేషన్ కూడా వేగంగా సాగుతోంది. గత 24 గంటల్లో 72,51,419 మందికి కోవిడ్ టీకాలు వేశారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 91.54 కోట్లుగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments