Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ పెరిగిన కోవిడ్.. కొత్తగా 11,039 కేసులు

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (12:37 IST)
దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 11,039 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. 
 
తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,07,77,284కు పెరిగింది. మరో 12,255 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 1,04,62,631 మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ పేర్కొంది.
 
వైరస్‌ ప్రభావంతో కొత్తగా 110 మంది మరణించగా.. మొత్తం 1,54,596 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 1,60,057 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 41,38,918 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments