Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా.. దేశంలో 90వేల మార్కును తాకిన కోవిడ్ కేసులు

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (11:20 IST)
తెలంగాణలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడంలేదు. గడిచిన 24 గంటల్లో 2,273 కరోనా కేసులు నమోదు కాగా 12 మంది మృత్యువాత పడ్డారు. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1,61,844కు చేరుకోగా.. 956 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 30,401 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 1,31,447 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటి వరకు 21.69 లక్షల మందికి అధికారులు కరోనా టెస్టులు నిర్వహించారు. 
 
ఇక దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కొన్ని రోజుల నుంచి రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే దేశంలో నమోదైన కేసులు అరకోటి దాటాయి. 
 
అయితే.. గత 24 గంటల్లో కొత్తగా.. 90,123 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా మంగళవారం 1,290 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 50,20,360కి పెరగగా.. మరణాల సంఖ్య 82,066కి చేరింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments