Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తగా మరో 40 ప్రత్యేక రైళ్లు... 21 నుంచి పరుగులు

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (10:45 IST)
లాక్డౌన్ అన్‌లాక్-4లో భాగంగా, మరో 40 (20 జతల) సమాంతర రైళ్లను (క్లోన్ ట్రైన్స్) నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైళ్లు ఈ నెల 21వ తేదీ నుంచి పట్టాలెక్కనున్నాయి. ఇవి ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే నడుపుతారు. ముఖ్యంగా, వీటిలో ఎక్కువ రైళ్లు బీహార్ మీదుగా ప్రయాణం సాగించనున్నాయి. రెండు రైళ్లు మాత్రం సికింద్రాబాద్ - ధన్‌బాద్‌ల మధ్య నడువనున్నాయి. 
 
అన్‌లాక్-4 నేపథ్యంలో ఇప్పటికే 80 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. వీటికి 20 జతల రైళ్లు అదనం. ఈ రైళ్ళలో ప్రయాణం చేయదలచిన వారు ఈ నెల 19 నుంచి వీటికి రిజర్వేషన్ ప్రారంభంకానున్నట్టు అధికారులు తెలిపారు. 38 రైళ్లకు హమ్‌సఫర్ చార్జీలను నిర్ణయించగా, లక్నో- ఢిల్లీ రైలుకు మాత్రం జనశతాబ్ది చార్జీలను నిర్ణయించారు. కాగా, ఈ రైళ్లను ప్రధానంగా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ నడుపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments