Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తగా మరో 40 ప్రత్యేక రైళ్లు... 21 నుంచి పరుగులు

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (10:45 IST)
లాక్డౌన్ అన్‌లాక్-4లో భాగంగా, మరో 40 (20 జతల) సమాంతర రైళ్లను (క్లోన్ ట్రైన్స్) నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైళ్లు ఈ నెల 21వ తేదీ నుంచి పట్టాలెక్కనున్నాయి. ఇవి ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే నడుపుతారు. ముఖ్యంగా, వీటిలో ఎక్కువ రైళ్లు బీహార్ మీదుగా ప్రయాణం సాగించనున్నాయి. రెండు రైళ్లు మాత్రం సికింద్రాబాద్ - ధన్‌బాద్‌ల మధ్య నడువనున్నాయి. 
 
అన్‌లాక్-4 నేపథ్యంలో ఇప్పటికే 80 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. వీటికి 20 జతల రైళ్లు అదనం. ఈ రైళ్ళలో ప్రయాణం చేయదలచిన వారు ఈ నెల 19 నుంచి వీటికి రిజర్వేషన్ ప్రారంభంకానున్నట్టు అధికారులు తెలిపారు. 38 రైళ్లకు హమ్‌సఫర్ చార్జీలను నిర్ణయించగా, లక్నో- ఢిల్లీ రైలుకు మాత్రం జనశతాబ్ది చార్జీలను నిర్ణయించారు. కాగా, ఈ రైళ్లను ప్రధానంగా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ నడుపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments