Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తగా మరో 40 ప్రత్యేక రైళ్లు... 21 నుంచి పరుగులు

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (10:45 IST)
లాక్డౌన్ అన్‌లాక్-4లో భాగంగా, మరో 40 (20 జతల) సమాంతర రైళ్లను (క్లోన్ ట్రైన్స్) నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైళ్లు ఈ నెల 21వ తేదీ నుంచి పట్టాలెక్కనున్నాయి. ఇవి ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే నడుపుతారు. ముఖ్యంగా, వీటిలో ఎక్కువ రైళ్లు బీహార్ మీదుగా ప్రయాణం సాగించనున్నాయి. రెండు రైళ్లు మాత్రం సికింద్రాబాద్ - ధన్‌బాద్‌ల మధ్య నడువనున్నాయి. 
 
అన్‌లాక్-4 నేపథ్యంలో ఇప్పటికే 80 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. వీటికి 20 జతల రైళ్లు అదనం. ఈ రైళ్ళలో ప్రయాణం చేయదలచిన వారు ఈ నెల 19 నుంచి వీటికి రిజర్వేషన్ ప్రారంభంకానున్నట్టు అధికారులు తెలిపారు. 38 రైళ్లకు హమ్‌సఫర్ చార్జీలను నిర్ణయించగా, లక్నో- ఢిల్లీ రైలుకు మాత్రం జనశతాబ్ది చార్జీలను నిర్ణయించారు. కాగా, ఈ రైళ్లను ప్రధానంగా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ నడుపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments