Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రను వణికిస్తున్న కరోనావైరస్: 24 గంటల్లో 23,179 కేసులు

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (22:51 IST)
మహారాష్ట్రలో బుధవారం 23,179 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది ముందు రోజు కంటే దాదాపు 30 శాతం ఎక్కువ. రాష్ట్ర రాజధాని ముంబైలో 2,377 కొత్త COVID-19 కేసులతో పాటు ఎనిమిది మంది మరణించారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 84 మరణాలు సంభవించాయి.
 
కరోనా సెకండ్ వేవ్‌ను మనం త్వరలోనే ఆపాలని బుధవారం ముఖ్యమంత్రులతో జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రధాని కోరారు. అలాగే కరోనావైరస్ పరీక్షలను పెంచాలని, మాస్క్ ధరించడాన్ని ఖచ్చితంగా పర్యవేక్షించాలని ఆయన కోరారు. ఇటీవలి వారాల్లో, 70 జిల్లాలలో కేసుల సంఖ్య 150 శాతానికి పైగా పెరిగిందనీ, ప్రస్తుతం మహమ్మారిని ఆపకపోతే, ఇది దేశవ్యాప్తంగా వ్యాప్తికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.
 
ఫిబ్రవరి ఆరంభంలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు 9,000 కన్నా తక్కువకు పడిపోయాయి. కాని అప్పటి నుండి క్రమంగా మళ్లీ పుంజుకున్నాయి. బుధవారం 28,903 కి చేరుకున్నాయి, డిసెంబర్ 13 నుండి అత్యధిక పెరుగుదల చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments