Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రను వణికిస్తున్న కరోనావైరస్: 24 గంటల్లో 23,179 కేసులు

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (22:51 IST)
మహారాష్ట్రలో బుధవారం 23,179 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది ముందు రోజు కంటే దాదాపు 30 శాతం ఎక్కువ. రాష్ట్ర రాజధాని ముంబైలో 2,377 కొత్త COVID-19 కేసులతో పాటు ఎనిమిది మంది మరణించారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 84 మరణాలు సంభవించాయి.
 
కరోనా సెకండ్ వేవ్‌ను మనం త్వరలోనే ఆపాలని బుధవారం ముఖ్యమంత్రులతో జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రధాని కోరారు. అలాగే కరోనావైరస్ పరీక్షలను పెంచాలని, మాస్క్ ధరించడాన్ని ఖచ్చితంగా పర్యవేక్షించాలని ఆయన కోరారు. ఇటీవలి వారాల్లో, 70 జిల్లాలలో కేసుల సంఖ్య 150 శాతానికి పైగా పెరిగిందనీ, ప్రస్తుతం మహమ్మారిని ఆపకపోతే, ఇది దేశవ్యాప్తంగా వ్యాప్తికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.
 
ఫిబ్రవరి ఆరంభంలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు 9,000 కన్నా తక్కువకు పడిపోయాయి. కాని అప్పటి నుండి క్రమంగా మళ్లీ పుంజుకున్నాయి. బుధవారం 28,903 కి చేరుకున్నాయి, డిసెంబర్ 13 నుండి అత్యధిక పెరుగుదల చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments