కరోనా వైరస్, ఈ లెక్క ఇలాగే సాగితే ఏప్రిల్ 14 నాటికి 17 వేల మందికి...

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (21:25 IST)
కరోనా వైరస్ గత 3 రోజుల్లో తీవ్రస్థాయిలో విజృంభించింది. ఐతే ఈ పెరుగుదలకు ఢిల్లీలో జరిగిన ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారన్నది ఓ వాదన. ఐతే ప్రస్తుతం పెరుగుతూ పోతున్న ఈ రేటు ఇలాగే సాగితే మటుకు ఏప్రిల్ 14 నాటికి ఈ సంఖ్య 17 వేలకు చేరుకుంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
 
దేశ వ్యాప్తంగా మొత్తం 4421 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. గడిచిన 24 గంటలలో 354 కొత్త కేసుల నమోదు, 5 గురు మృతి. ప్రతి రెండు రోజులకు రెట్టింపు అవుతున్న “పాజిటివ్” కేసులు. ఆ లెక్కన ఏప్రిల్ 14న “లాక్ డౌన్” పూర్తయ్యే వాటికి సుమారు 17 వేల “పాజిటివ్” కేసులు నమోదయ్యే అవకాశముందని అంచనా.
 
అయితే, గత రెండు రోజులతో పోల్చితే తగ్గిన కొత్త కేసుల నమోదు. ఈ తగ్గుదల ఇలాగే సాగాలని అంతా కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments