Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్, ఈ లెక్క ఇలాగే సాగితే ఏప్రిల్ 14 నాటికి 17 వేల మందికి...

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (21:25 IST)
కరోనా వైరస్ గత 3 రోజుల్లో తీవ్రస్థాయిలో విజృంభించింది. ఐతే ఈ పెరుగుదలకు ఢిల్లీలో జరిగిన ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారన్నది ఓ వాదన. ఐతే ప్రస్తుతం పెరుగుతూ పోతున్న ఈ రేటు ఇలాగే సాగితే మటుకు ఏప్రిల్ 14 నాటికి ఈ సంఖ్య 17 వేలకు చేరుకుంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
 
దేశ వ్యాప్తంగా మొత్తం 4421 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. గడిచిన 24 గంటలలో 354 కొత్త కేసుల నమోదు, 5 గురు మృతి. ప్రతి రెండు రోజులకు రెట్టింపు అవుతున్న “పాజిటివ్” కేసులు. ఆ లెక్కన ఏప్రిల్ 14న “లాక్ డౌన్” పూర్తయ్యే వాటికి సుమారు 17 వేల “పాజిటివ్” కేసులు నమోదయ్యే అవకాశముందని అంచనా.
 
అయితే, గత రెండు రోజులతో పోల్చితే తగ్గిన కొత్త కేసుల నమోదు. ఈ తగ్గుదల ఇలాగే సాగాలని అంతా కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments