Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 14 లక్షలు దాటిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 27 జులై 2020 (14:41 IST)
భారత్‌లో కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరిగి పోతున్నది. కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 49,931 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో దాదాపు 708 మంది కరోనా కారణంగా ప్రాణాలను కోల్పోయారు.
 
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 14, 35, 453 మందికి చేరుకోగా, మృతుల సంఖ్య మాత్రం 32,771గా పెరిగింది. ప్రస్తుతం 4, 85, 114 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 9,17,568 మంది చికిత్స నిమిత్తం కోలుకున్నారు.
 
కాగా నిన్నటి వరకు దేళంలో మొత్తం 1,68,06,803 శాంపిళ్లను పరిశీలించినట్లు భారతీయ వైద్య పరిశోధక మండలి (ఐసీఎంఆర్)తెలిపింది. నిన్న ఒక్కరోజే 5, 15, 472 మంది శాంపిళ్లను పరిశీలించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments