Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ను పట్టుకున్న కరోనా: 11 మందికి కోవిడ్

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (18:37 IST)
కరోనావైరస్ తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. గత నెలలో రోజుకి వందల్లో వున్న ఈ సంఖ్య ఇప్పుడు వేలకు చేరుకుంటుంది. తాజాగా తెలంగాణలోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఏకంగా 11 మంది పోలీసులకు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీనితో సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో సీఐ, ఎస్సైతో పాటు 9 మంది కానిస్టేబుళ్లు వున్నారు.
 
కాగా మొదటిదశ కరోనా సమయంలో 50 మంది పోలీసు అధికారులు-సిబ్బందికి కరోనా రాగా వారంతా కోలుకున్నారు. ఇప్పుడు 11 మందికి కరోనా సోకడంతో సిబ్బంది అలెర్ట్ అయ్యారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments