Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా దూకుడు, కొత్తగా 8,702 పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (20:12 IST)
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 77,492 శాంపిల్స్‌ను పరీక్షించగా 8,702 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరోవైపు 10,712 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో 72 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
చిత్తూరు 12, ప్రకాశం 10, కడప 7, గుంటూరు 6, కర్నూలు 6, నెల్లూరు 6, తూర్పుగోదావరి 5, కృష్ణా 5, అనంతపురం 4, విశాఖపట్నం 4, పశ్చిమ గోదావరి 4, శ్రీకాకుళం 2, విజయనగరం జిల్లాలో 1 చొప్పున మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 6,01,462.
 
ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందినవారి సంఖ్య5,177. వివిధ ఆస్పత్రుల్లో 88,197 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో 48,84,371 కరోనా శాంపిల్స్ పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 82,447, కర్నూలు జిల్లా 53,098, అనంతపురం జిల్లా 51,358, పశ్చిమగోదావరి జిల్లా 54,635, చిత్తూరు జిల్లా 52,421, విశాఖపట్నం జిల్లా 45,686, గుంటూరు జిల్లా 47,880, నెల్లూరులో 46,122, కడప38,325, ప్రకాశం జిల్లా 39,443 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments