Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు సిలబస్‌లో కరోనా వైరస్

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (14:39 IST)
కరోనావైరస్. ఇప్పట్లో అది వదిలేదు కాదు కనుక దానిపట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నిదానిపై విద్యార్థి దశ నుంచి అప్రమత్తం చేయాల్సి వుందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది.
 
ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి 6వ తరగతి ఆపైన చదివే విద్యార్థులకు కరోనావైరస్ పాఠ్యాంశాన్ని సిలబస్ లో చేర్చనున్నారు. వైరస్ పైన విద్యార్థులకు అవగాహన వుంటే ఎలాంటి సమస్యలు వుండవు.
 
కరోనావైరస్ అంటే ఏమిటి? ఈ వైరస్ ఎలా సోకుతుంది. దాని లక్షణాలు ఎలా వుంటాయి, చికిత్స ఏమిటన్న విషయాలన్నీ పాఠ్యాంశంగా వుంటుందని అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments