Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణులకు కరోనా పాజిటివ్ - కమ్యూనిటీ ట్రాన్స్‌మిషనా?

Webdunia
సోమవారం, 18 మే 2020 (08:28 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు హడలిపోతున్నారు. తాజాగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 13 మంది గర్భిణులకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని ప్రభుత్వ క్వారంటైన్‌ హోంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రారంభంకావడం వల్లే వీరికి ఈ వైరస్ సోకివుంటుందన్న భావిస్తున్నారు. 
 
అనంతనాగ్ జిల్లాకు చెందిన 13 మంది గర్భిణులు మరో వారంలో ప్రసవించాల్సివుంది. అయితే, వారిలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ ఫలితాల్లో వారికి కరోనా సోకినట్టు తేలింది. ఇందులో ఏడు మంది గర్భిణిలు కరోనా వైరస్ హాట్‌స్పాట్ జోనులో నివసిస్తున్నారు. ఇక్కడ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రారంభమైందా అని వైద్యులు ఆందోళన చెందుతున్నారు.
 
దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ రెడ్ జోన్‌లో నివసించేవారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కాగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మొత్తం 1121 కరోనా పాజిటివ్ కేసులు నమోదైవున్నాయి. ఆదివారం కూడా కొత్తగా మరో 62 కేసులు కూడా నమోదైవున్నాయి. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments