గర్భిణులకు కరోనా పాజిటివ్ - కమ్యూనిటీ ట్రాన్స్‌మిషనా?

Webdunia
సోమవారం, 18 మే 2020 (08:28 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు హడలిపోతున్నారు. తాజాగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 13 మంది గర్భిణులకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని ప్రభుత్వ క్వారంటైన్‌ హోంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రారంభంకావడం వల్లే వీరికి ఈ వైరస్ సోకివుంటుందన్న భావిస్తున్నారు. 
 
అనంతనాగ్ జిల్లాకు చెందిన 13 మంది గర్భిణులు మరో వారంలో ప్రసవించాల్సివుంది. అయితే, వారిలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ ఫలితాల్లో వారికి కరోనా సోకినట్టు తేలింది. ఇందులో ఏడు మంది గర్భిణిలు కరోనా వైరస్ హాట్‌స్పాట్ జోనులో నివసిస్తున్నారు. ఇక్కడ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రారంభమైందా అని వైద్యులు ఆందోళన చెందుతున్నారు.
 
దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ రెడ్ జోన్‌లో నివసించేవారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కాగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మొత్తం 1121 కరోనా పాజిటివ్ కేసులు నమోదైవున్నాయి. ఆదివారం కూడా కొత్తగా మరో 62 కేసులు కూడా నమోదైవున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments