Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణులకు కరోనా పాజిటివ్ - కమ్యూనిటీ ట్రాన్స్‌మిషనా?

Webdunia
సోమవారం, 18 మే 2020 (08:28 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు హడలిపోతున్నారు. తాజాగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 13 మంది గర్భిణులకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని ప్రభుత్వ క్వారంటైన్‌ హోంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రారంభంకావడం వల్లే వీరికి ఈ వైరస్ సోకివుంటుందన్న భావిస్తున్నారు. 
 
అనంతనాగ్ జిల్లాకు చెందిన 13 మంది గర్భిణులు మరో వారంలో ప్రసవించాల్సివుంది. అయితే, వారిలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ ఫలితాల్లో వారికి కరోనా సోకినట్టు తేలింది. ఇందులో ఏడు మంది గర్భిణిలు కరోనా వైరస్ హాట్‌స్పాట్ జోనులో నివసిస్తున్నారు. ఇక్కడ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రారంభమైందా అని వైద్యులు ఆందోళన చెందుతున్నారు.
 
దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ రెడ్ జోన్‌లో నివసించేవారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కాగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మొత్తం 1121 కరోనా పాజిటివ్ కేసులు నమోదైవున్నాయి. ఆదివారం కూడా కొత్తగా మరో 62 కేసులు కూడా నమోదైవున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ తో C-మంతం గ్లింప్స్‌

శివ కందుకూరి, రాజీవ్ కనకాల చాయ్ వాలా ఫస్ట్ లుక్

సత్యదేవ్, ఆనంది కాంబినేషన్ లో వచ్చిన అరేబియా కడలి రివ్యూ

అపరిచితులుగా కలిసిన ప్రేమికులుగా మారిన కాన్సెప్ట్ తో కపుల్ ఫ్రెండ్లీ

సూపర్ స్టార్ తెలుగు సినిమాకు గర్వకారణం అంటు దీవెనలు ఇచ్చిన మెగాస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments