Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణులకు కరోనా పాజిటివ్ - కమ్యూనిటీ ట్రాన్స్‌మిషనా?

Webdunia
సోమవారం, 18 మే 2020 (08:28 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు హడలిపోతున్నారు. తాజాగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 13 మంది గర్భిణులకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని ప్రభుత్వ క్వారంటైన్‌ హోంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రాష్ట్రంలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రారంభంకావడం వల్లే వీరికి ఈ వైరస్ సోకివుంటుందన్న భావిస్తున్నారు. 
 
అనంతనాగ్ జిల్లాకు చెందిన 13 మంది గర్భిణులు మరో వారంలో ప్రసవించాల్సివుంది. అయితే, వారిలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ ఫలితాల్లో వారికి కరోనా సోకినట్టు తేలింది. ఇందులో ఏడు మంది గర్భిణిలు కరోనా వైరస్ హాట్‌స్పాట్ జోనులో నివసిస్తున్నారు. ఇక్కడ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రారంభమైందా అని వైద్యులు ఆందోళన చెందుతున్నారు.
 
దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ రెడ్ జోన్‌లో నివసించేవారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కాగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మొత్తం 1121 కరోనా పాజిటివ్ కేసులు నమోదైవున్నాయి. ఆదివారం కూడా కొత్తగా మరో 62 కేసులు కూడా నమోదైవున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments