Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతున్న కరోనా... 24 గంటల్లో 41 మంది మృతి

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2022 (15:48 IST)
దేశంలో గడిచిన 24 గంటల్లో 16,167 కొత్త కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. దీనితో దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 4,41,61,899కి చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,510కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. మరోవైపు గత 24 గంటల్లో 41 మంది మృతి చెందారు. దీనితో దేశంలో ఇప్పటివరకూ కరోనా కారణంగా మృతి చెందినవారి సంఖ్య 5,26,730కి చేరుకుంది.

 
మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.31 శాతం ఉన్నాయి. జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.50 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలావుంటే మంకీపాక్స్ కలవరం కూడా గుబులుపుట్టిస్తోంది. ఇవికాక సీజనల్ వ్యాధులు సరేసరి. అందుకే ప్రతి ఒక్కరూ వీటి పట్ల జాగ్రత్తగా వుండాలనీ, మాస్కులను ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments