Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతున్న కరోనా... 24 గంటల్లో 41 మంది మృతి

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2022 (15:48 IST)
దేశంలో గడిచిన 24 గంటల్లో 16,167 కొత్త కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. దీనితో దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 4,41,61,899కి చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,510కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. మరోవైపు గత 24 గంటల్లో 41 మంది మృతి చెందారు. దీనితో దేశంలో ఇప్పటివరకూ కరోనా కారణంగా మృతి చెందినవారి సంఖ్య 5,26,730కి చేరుకుంది.

 
మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.31 శాతం ఉన్నాయి. జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.50 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలావుంటే మంకీపాక్స్ కలవరం కూడా గుబులుపుట్టిస్తోంది. ఇవికాక సీజనల్ వ్యాధులు సరేసరి. అందుకే ప్రతి ఒక్కరూ వీటి పట్ల జాగ్రత్తగా వుండాలనీ, మాస్కులను ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments