Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్ వాడిన నర్సుకు పాజిటివ్.. ఎలా..?

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (20:51 IST)
కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ వచ్చేస్తుందని అందరూ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇంకా కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని ప్రపంచ దేశాలు బలంగా నమ్ముతున్నాయి. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవలే అమెరికాలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఫైజర్, మోడెర్నా సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. 
 
దాదాపుగా 21 లక్షల మంది ఈ టీకాలను తీసుకున్నారు. అయితే, క్యాలిఫోర్నియాకు చెందిన మాధ్యు డబ్ల్యూ అనే ఓ నర్స్ ఇటీవలే వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారం రోజుల్లో అయన కరోనా బారిన పడ్డారు.
 
వ్యాక్సిన్ తీసుకున్నాక తీవ్రమైన తలనొప్పి, చలి జ్వరం వంటివి రావడంతో కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారం రోజుల తరువాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని, పాజిటివ్ వచ్చినందువలన భయపడాల్సిన అవసరం లేదని ఫైజర్ కంపెనీ చెప్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments