Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఆర్కేభవన్‌లో కరోనా కలకలం.. కోవిడ్‌‌ వచ్చినా గోప్యంగా వుంచి..?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (18:00 IST)
నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్లో పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారినపడ్డారు. వారందరూ తమకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచి ఆఫీసుకు వచ్చారు. దాంతో బీఆర్కేభవన్‌లో గత వారం రోజుల్లో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మిగతా సిబ్బంది, ఉద్యోగులు భయాందోళనకు లోనవుతున్నారు. 
 
తమకు కరోనా సోకుతుందన్న భయంతో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కాగా.. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆఫీసుకు వచ్చి విధులు నిర్వర్తించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సరైనా జాగ్రత్తలు తీసుకోకపోవండ వల్లే బీఆర్‌కేఆర్‌ భవన్‌లో కరోనా కేసులు పెరగుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments