బ్లాక్ ఫంగస్ విజృంభణ.. మూడు వారాల్లోనే 31,216 కేసులు

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (15:42 IST)
కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న బాధితులను బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. మూడు వారాల్లోనే 31,216 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్‌తో 2,109 మంది చనిపోయారని తెలిపారు. అయితే బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే అంఫోటెరిసిన్-బీ ఔషధం కూడా తీవ్రంగా కొరత ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 7,057 కేసులు నమోదు కాగా, 609 మంది చనిపోయారు. 
 
గుజరాత్‌లో 5,418(మరణాలు 323), రాజస్థాన్‌లో 2,976 కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటకలో 188 మంది ప్రాణాలు కోల్పోయారు. మే 25వ తేదీన మహారాష్ట్రలో 2,770, గుజరాత్‌లో 2,859 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. యూపీలో 142 మంది, ఢిల్లీలో 125 మంది చనిపోయారు. బెంగాల్‌లో కేవలం 23 మంది మాత్రమే చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments