Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కరోనా

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (13:02 IST)
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు మరోమారు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన వైద్య సలహా మేరకు వైద్యం చేయించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా 14 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో నితీష్ కుమార్‌కు గత నాలుగు రోజులుగా జ్వరం లక్షణాలు కనిపించడంతో ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు నిర్థారించారు. 
 
గత రెండుమూడు రోజులుగా సీఎం నితీశ్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయను క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స చేస్తూ పర్యవేక్షిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments