Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగుల సజీవ దహనం? ఎక్కడ?

Webdunia
ఆదివారం, 15 నవంబరు 2020 (09:39 IST)
రొమేనియా దేశంలో తీరని విషాదం నెలకొంది. కరోనా బారిన పడి రోగులు చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10మంది కరోనా రోగులు సజీవ దహనం కాగా, మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు షాట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని నిర్ధారించారు. ఈ ఘటన పట్ల అక్కడి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
కాగా, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో కూడా ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్పత్రిలో కూడా ఇదే విధంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపుగా పది మంది వరకు చనిపోయిన విషయం తెల్సిందే. ఇపుడు రొమేనియా దేశంలో ఇదే తరహా ప్రమాదం సంభవించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments