కరోనా రోగుల సజీవ దహనం? ఎక్కడ?

Webdunia
ఆదివారం, 15 నవంబరు 2020 (09:39 IST)
రొమేనియా దేశంలో తీరని విషాదం నెలకొంది. కరోనా బారిన పడి రోగులు చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10మంది కరోనా రోగులు సజీవ దహనం కాగా, మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు షాట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని నిర్ధారించారు. ఈ ఘటన పట్ల అక్కడి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
కాగా, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో కూడా ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్పత్రిలో కూడా ఇదే విధంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపుగా పది మంది వరకు చనిపోయిన విషయం తెల్సిందే. ఇపుడు రొమేనియా దేశంలో ఇదే తరహా ప్రమాదం సంభవించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments