Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగుల సజీవ దహనం? ఎక్కడ?

Romania
Webdunia
ఆదివారం, 15 నవంబరు 2020 (09:39 IST)
రొమేనియా దేశంలో తీరని విషాదం నెలకొంది. కరోనా బారిన పడి రోగులు చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10మంది కరోనా రోగులు సజీవ దహనం కాగా, మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు షాట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని నిర్ధారించారు. ఈ ఘటన పట్ల అక్కడి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
కాగా, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో కూడా ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్పత్రిలో కూడా ఇదే విధంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపుగా పది మంది వరకు చనిపోయిన విషయం తెల్సిందే. ఇపుడు రొమేనియా దేశంలో ఇదే తరహా ప్రమాదం సంభవించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments