Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సిన్ భయం.. ఆర్మీ జవాన్ ప్రాణం తీసింది..

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (16:42 IST)
సిక్కోలు ఆర్మీ జవాన్ ప్రాణం తీసింది వ్యాక్సిన్ భయం. గురువారం పశ్చిమబెంగాల్‌లో గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు జవాన్ రొక్కం తారకేశ్వరరావు. కోటబొమ్మాళి(మం) చౌదరి కొత్తూరుకు చెందిన రొక్కం తారకేశ్వరరావు పశ్చిమ బెంగాల్ సిలిగూర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. వారం రోజుల క్రితం కోవిడ్ వ్యాక్సినేషన్ రెండో డోస్ వేయించుకున్న తారకేశ్వరరావు ఆ తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. 
 
తండ్రితో అనారోగ్యసమస్యను చెప్పుకుని బాధపడిన తారకేశ్వరరావు... అనారోగ్యం కారణంగానే గన్ తో కాల్చుకుని చనిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న తారకేశ్వరరావు ఫోటోలను చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. అందరికి ధైర్యం చెప్పే తారకేశ్వరరావు సూసైడ్ చేసుకోవడంతో చౌదరికొత్తూరులో విషాధచాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments