Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా.. ఆర్బీఐ చెప్పేదేమిటంటే?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (16:20 IST)
కరోనాతో పాటు ఇతరత్రా వైరస్‌లు కరెన్సీ నోట్ల ద్వారా వ్యాపించే అవకాశం వుందని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ధ్రువీకరించింది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. గత మార్చి 9వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాసిన లేఖలో.. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తించే అవకాశం వుందని తెలిపింది. 
 
కరోనా మాత్రమే కాకుండా బ్యాక్టీరియాలు, వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతాయా అనే అనుమానాన్ని లేవనెత్తింది. ఈ లేఖను కేంద్ర ఆర్థిక శాఖ ఆర్బీఐకి పంపింది. దీనిపై స్పందించిన ఆర్బీఐ.. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్‌తో పాటు బ్యాక్టీరియాలు కూడా వ్యాపించే అవకాశం వుందని తెలిపింది. 
 
అందుచేత కరోనాను నియంత్రించేందుకు కరెన్సీ వినియోగాన్ని తగ్గించుకుని డిజిటల్ లావాదేవీలను చేయాలని ఆర్బీఐ తెలిపినట్లు ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. ఇంకా ప్రజలు అనవసరంగా బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బు డ్రా చేసుకోవద్దని.. అనేక ఆన్‌లైన్ వసతుల ద్వారా నగదు లావాదేవీలను జరపాలని ఆర్బీఐ తెలిపినట్లు ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments