Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను అమిత్ షా మందలించారా? జగన్ బెండ్ అయ్యే రకం కాదు, బెండ్ తీసే రకం

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (16:02 IST)
ఏపీ రాజకీయ పరిణామాలపై యువ వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ స్పందించారు. ఇటీవల సీఎం జగన్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మందలించారన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవాలు లేవని తెలిపారు. సీఎం జగన్ ఎవరి ముందు బెండ్ అయ్యే రకం కాదని బెండ్ తీసే రకం అని అన్నారు.
 
కొందరు తమలాగే అందరూ బెండ్ అవుతారని అనుకుంటారని అన్నారు. పెద్దల వద్ద బెండ్ అవ్వడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు, ఆయన తనయుడు నారా లోకేశ్‌కు అలవాటు అని అన్నారు. పసుపు రంగు బ్యాచ్‌కు దరిద్రం పట్టిందని వాళ్లకు జరిగిన అవమానాలే ఎదుటి వాళ్లకి కూడా జరగాలని అనుకుంటున్నారని విమర్శించారు.
 
పట్టాభి, సబ్బం హరి  అసలు లెక్కలోనే లేకపోతే వాళ్లపై ప్రత్యేకంగా దాడి చేసేదెవరు? అసలు రాష్ట్రంలో వాళ్లిద్దర్ని పట్టించుకునే వాళ్లు వున్నారా అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments