Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను అమిత్ షా మందలించారా? జగన్ బెండ్ అయ్యే రకం కాదు, బెండ్ తీసే రకం

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (16:02 IST)
ఏపీ రాజకీయ పరిణామాలపై యువ వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ స్పందించారు. ఇటీవల సీఎం జగన్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మందలించారన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవాలు లేవని తెలిపారు. సీఎం జగన్ ఎవరి ముందు బెండ్ అయ్యే రకం కాదని బెండ్ తీసే రకం అని అన్నారు.
 
కొందరు తమలాగే అందరూ బెండ్ అవుతారని అనుకుంటారని అన్నారు. పెద్దల వద్ద బెండ్ అవ్వడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు, ఆయన తనయుడు నారా లోకేశ్‌కు అలవాటు అని అన్నారు. పసుపు రంగు బ్యాచ్‌కు దరిద్రం పట్టిందని వాళ్లకు జరిగిన అవమానాలే ఎదుటి వాళ్లకి కూడా జరగాలని అనుకుంటున్నారని విమర్శించారు.
 
పట్టాభి, సబ్బం హరి  అసలు లెక్కలోనే లేకపోతే వాళ్లపై ప్రత్యేకంగా దాడి చేసేదెవరు? అసలు రాష్ట్రంలో వాళ్లిద్దర్ని పట్టించుకునే వాళ్లు వున్నారా అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments