Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనావైరస్ పంజా, కొత్తగా 7,293 పాజిటివ్ కేసులు, 57 మంది మృతి

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (22:51 IST)
ఏపీలో కరోనా మహమ్మారి తన ఉగ్ర పంజాను విసురుతున్నది. గడిచిన 24 గంటల్లో 75,990 కరోనా పరీక్షలు నిర్వహించగా 7,293 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,011మందికి కరోనా సోకినట్లు గుర్తించారు.
 
అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 57మంది కరోనాతో పోరాడి తమ ప్రాణాలను కోల్పోయారు. ప్రకాశం జిల్లాలో 10 మంది, చిత్తూరు, కడప జిల్లాలో ఎనిమిదేసి మంది చొప్పున మృత్యువాత పడ్డారు. తాజాగా 9,125 మందికి కరోనా నయం అయ్యిందని బులెటిన్లో సూచించారు.
 
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,68,751గా పెరిగింది. ఇప్పటివరకు 5,97,294 మంది కరోనా నుంచి కోలుకోగా ఇంకా 65,794 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో కరోనా మృతుల సంఖ్య తాజా మరణాలతో కలిపి 5,663కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments