Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు నగరంలో కరోనాతో మరో ఉపాధ్యాయుడు మృతి

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (13:42 IST)
గుంటూరు నగరంలో కరోనాతో మరో ఉపాధ్యాయుడు మృతి చెందారు. జలగం రామారావు మున్సిపల్ స్కూల్‌లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఆయనకు కరోనా సోకడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. 
 
మరో పది మంది విద్యార్థులు, టీచర్లకు పాజిటీవ్ నిర్ధారణ అయింది. దీంతో 9వ తరగతి వరకు పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితమే కాసు శాయమ్మ మున్సిపల్ స్కూల్ టీచర్ కరోనాతో మృతి చెందారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments