Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు నగరంలో కరోనాతో మరో ఉపాధ్యాయుడు మృతి

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (13:42 IST)
గుంటూరు నగరంలో కరోనాతో మరో ఉపాధ్యాయుడు మృతి చెందారు. జలగం రామారావు మున్సిపల్ స్కూల్‌లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఆయనకు కరోనా సోకడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. 
 
మరో పది మంది విద్యార్థులు, టీచర్లకు పాజిటీవ్ నిర్ధారణ అయింది. దీంతో 9వ తరగతి వరకు పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితమే కాసు శాయమ్మ మున్సిపల్ స్కూల్ టీచర్ కరోనాతో మృతి చెందారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments