Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు నగరంలో కరోనాతో మరో ఉపాధ్యాయుడు మృతి

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (13:42 IST)
గుంటూరు నగరంలో కరోనాతో మరో ఉపాధ్యాయుడు మృతి చెందారు. జలగం రామారావు మున్సిపల్ స్కూల్‌లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఆయనకు కరోనా సోకడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. 
 
మరో పది మంది విద్యార్థులు, టీచర్లకు పాజిటీవ్ నిర్ధారణ అయింది. దీంతో 9వ తరగతి వరకు పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితమే కాసు శాయమ్మ మున్సిపల్ స్కూల్ టీచర్ కరోనాతో మృతి చెందారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments