Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మరో 9,276 పాజిటివ్‌ కేసులు

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (19:48 IST)
ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 9,276 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 59 మంది కరోనాతో మరణించారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1,50,209కి చేరగా.. మరణాలు 1,407కు చేరాయి. 72,188 మంది చికిత్స పొందుతుండగా.. 76,614 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పరీక్షలు 20 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 60,797 మందికి పరీక్షలు నిర్వహించారు. 
 
ప్రభుత్వ యంత్రాంగం ఎంతగా చర్యలు తీసుకున్నా పరిస్థితి అదుపులోకి రాకపోవడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments