Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కోరల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టీవీ నటుడు సాక్షిశివ!

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (22:54 IST)
తెలంగాణలో కరోనా వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సినీ ప్రపంచాన్ని ఇప్పటికే కరోనా పలకరించింది. బుల్లితెర నటులు కూడా కరోనా కోరలకు చిక్కారు. ప్రస్తుతం టీవీ నటుల వంతు వచ్చింది. టీవీ నటుడు సాక్షిశివకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలిపారు.

ఇప్పటికే టీవీ నటులు ప్రభాకర్‌, హరికృష్ణ, నవ్యకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసులు పెరగడంతో టీవీ నటుల్లో ఆందోళన మొదలైంది.
 
మరోవైపు ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. పలు పార్టీలకు చెందిన కీలక నేతలకు సైతం కరోనా సోకింది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

గత రెండు రోజుల క్రితం అస్వస్థతతో ఆమె యశోదాలో చేరారు. ప్రస్తుతం ఆమె యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆమె భర్త గొంగిడి మహేందర్ రెడ్డి టెస్టుల ఫలితాలు రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments