దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు....

Webdunia
మంగళవారం, 2 మే 2023 (19:04 IST)
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,325 కరోనా కేసులు నమోదైనాయి. 
 
అదే సమయంలో  6,379 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
ప్రస్తుతం దేశంలో 44వేలకు పైగా యాక్టివ్ కేసులు వున్నాయి. ఈ కేసుల నుంచి కోలుకుంటున్న వారి శాతం 98.72గా ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: మన శంకర వర ప్రసాద్ గారు లో మెగాస్టార్ స్టైలిష్ లుక్స్ విడుదల

Ram charan: మగధీర అంత హిట్ ఛాంపియన్ కూడా కావాలని కోరుకుంటున్నా : రామ్ చరణ్

Sara Arjun: సారా అర్జున్‌ నా కూతురులాంటిది.. చూసేవారి కళ్ళలోనే లోపం ఉంది - రాకేష్ బేడీ

కేజీఎఫ్ కో డైరక్టర్ కీర్తన్ కుమారుడి మృతి.. సంతాపం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

బిగ్ బాస్ తెలుగు-9 గ్రాండ్ ఫినాలే- ట్రెండ్స్‌లో తనుజ.. బీట్ చేస్తోన్న ఆ ఇద్దరు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

2035 నాటికి భారతదేశాన్ని తలసేమియా రహితంగా మార్చడమే లక్ష్యం

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments