Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ కల్లోలం, ఏపీ రిలీఫ్ ఫండ్‌కు 4 ఏళ్ల బాలుడు విరాళం

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (18:05 IST)
కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలం చూస్తూనే వున్నాం. ఈ వైరస్ ను నియంత్రించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తూనే వున్నాయి. ఒకవైపు లాక్ డౌన్ మరోవైపు ప్రజల సంరక్షణ కోసం శ్రమిస్తున్న ప్రభుత్వాల ఖజనా ఖాళీ అవుతోంది. దీనితో ఆయా ప్రభుత్వాలకు ప్రజలు, సెలబ్రిటీలు విరాళాలు ఇస్తున్నారు.
 
తాజాగా ఆంధ్రప్రదేశ్, విజయవాడ నాలుగేళ్ల బాలుడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇచ్చాడు. నాలుగేళ్ల హేమంత్ తను పొదుపు చేసుకున్న రూ .1991తో సైకిల్ కొనాలనుకున్నాడు.

కానీ ఈ విపత్తు గురించి తెలుసుకున్న ఆ బాలుడు తను పొదుపు చేసుకున్న డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపధ్యంలో అతడు తాడేపల్లిలోని వైయస్ఆర్సిపి కార్యాలయంలో ఈ డబ్బును రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్యకు అందజేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamanna: ఓదెల 2లో మేకప్ లేకుండా భైరవి క్యారెక్టర్ చేయడం అదృష్టం : తమన్నా భాటియా

Sai Pallavi: రాత్రి 9 గంటలకల్లా నిద్రపోతాను.. ఉదయం 4గంటలకల్లా నిద్రలేస్తాను.. సాయిపల్లవి

రాజమౌళి వల్లే సినిమా ఒక్కటైంది, మేం తెలుగు సినిమాలు చూస్తాం : మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments