Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రక్కసికి 798 మంది వైద్యులు బలి

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (13:18 IST)
దేశంలో కరోనా రక్కసికి 798 మంది వైద్యుల్ని బలితీసుకుంది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) మంగళవారం అందించిన సమాచారం ప్రకారం... రెండో దశలో ఇప్పటి వరకూ దేశంలో 798 మంది వైద్యులు మరణించారు. అత్యధికంగా ఢిల్లీలో 128 మంది ప్రాణాలు కోల్పోయారు. తరువాత బీహార్‌లో 115మందిని మహమ్మారి బలితీసుకుంది. 
 
ఉత్తరప్రదేశ్‌లో 79 మంది చనిపోయారు. వీటి తర్వాత స్థానాల్లో బెంగాల్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ విస్తృతంగా పెరుగుతున్న మహారాష్ట్ర, కేరళ రాష్రాల్లో 23 మంది, 24 మందిని ఈ మహమ్మారి పొట్టనపెట్టుకుంది. 
 
పాండిచ్చేరిలో ఒక్కరంటే ఒక్కరే వైద్యులు మృత్యువాత పడ్డారు. కాగా, ఇటీవల మన్‌కీబాత్‌లో పాల్గన్న మోడీ... వైద్యుల సేవలను కొనియాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఐఎంఎ అధ్యక్షుడు డాక్టర్‌ జెఎ జయలాల్‌ మాట్లాడుతూ... వైద్యులను గౌరవిస్తామని, రక్షణ కల్పిస్తామని ప్రధాని హమీనిచ్చారని తెలిపారు. కాగా, వైద్యులు చేసిన కృషికి గానూ ప్రతి ఏడాది జులై 1న వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments