Webdunia - Bharat's app for daily news and videos

Install App

66 మంది వైద్య విద్యార్థులకు కరోనా 2 డోసులు వేయించుకున్నా పాజిటివ్..

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (20:12 IST)
కర్నాటక రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపింది. ఈ రాష్ట్రంలోని ధర్వాడ్ వైద్య కాలేజీకి చెందిన విద్యార్తుల్లో 66 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. పైగా వీరంతా రెండు డోసుల కరోనా వ్యాక్సిన్లు వేయించుకున్నవారు కావడం గమనార్హం. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా, దక్షిణాది జిల్లాల్లో కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రభావం అధికంగా వుంది. ఈ వైరస్ వ్యాప్తికి ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ వైరస్ మాత్రం వ్యాపిస్తూనేవుంది. 
 
ఈ క్రమంలో ధర్వాడ్ జిల్లాలోని వైద్య కాలేజీలో 66 మంది వైద్య విద్యార్థులకు ఈ వైరస్ సోకడం గమనార్హం. దీంతో వైద్య కాలేజీ యాజమాన్యం అప్రమత్తమైంది. విద్యార్థులు బస చేసే హాస్టల్స్‌ను మూసివేశారు. కరోనా సోకిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించగా, మిగిలిన వారిని హోం ఐసోలేషన్‌కు పంపారు. అలాగే, కాలేజీ క్యాంపస్‌లో ఉన్న 400 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ప్రియాశెట్టి అవుట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments