Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్‌లో 53 మందికి కరోనా

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (12:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఒక్కసారికా కట్ట తెంచుకున్నట్టుగా తెలుస్తోంది. గత వారం రోజులుగా కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖపట్టణంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరంగ్ కాలేజీ క్యాంపస్‌లో 53 మంది సిబ్బందితో పాటు.. విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. దీంతో క్యాంపస్‌లోని విద్యార్థులను ఐసోలేషన్‌లో ఉంచారు. 
 
అంతేకాకుండా, క్యాంపస్‌లో ఉన్న మిగిలిన విద్యార్థులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలను ఆరోగ్య శాఖ అధికారులు చేస్తున్నారు. ఇదిలావుంటే, క్యాంపస్‌లో కరోనా వైరస్ కేసులు ఎక్కువ కావడంతో ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదావేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం