Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగులనూ వదలరా.. క్వారంటైన్ సెంటర్‌లో మహిళపై అత్యాచారం..

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (19:51 IST)
కరోనా వైరస్‌తో జనాలు జడుసుకుంటున్నారు. కరోనా సోకిన వారికి చాలామంది దూరమవుతున్నారు. కానీ క్వారంటైన్ కేంద్రంలో కూడా మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. కామాంధులు కరోనా రోగులను సైతం వదలడం లేదు. కరోనాబారిన పడి క్వారంటైన్ సెంటర్‌లో ఉంటున్న ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళ్తే.. 40 ఏళ్ల మహిళకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను ముంబైలోని పన్వెల్ ప్రాంతంలోని క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు.
 
కాగా, గురువారం రాత్రి సమయంలో క్వారంటైన్ కేంద్రంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments