Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగులనూ వదలరా.. క్వారంటైన్ సెంటర్‌లో మహిళపై అత్యాచారం..

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (19:51 IST)
కరోనా వైరస్‌తో జనాలు జడుసుకుంటున్నారు. కరోనా సోకిన వారికి చాలామంది దూరమవుతున్నారు. కానీ క్వారంటైన్ కేంద్రంలో కూడా మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. కామాంధులు కరోనా రోగులను సైతం వదలడం లేదు. కరోనాబారిన పడి క్వారంటైన్ సెంటర్‌లో ఉంటున్న ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళ్తే.. 40 ఏళ్ల మహిళకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను ముంబైలోని పన్వెల్ ప్రాంతంలోని క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు.
 
కాగా, గురువారం రాత్రి సమయంలో క్వారంటైన్ కేంద్రంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments