Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులో 3 లక్షల కరోనా కేసులు: డబ్ల్యూహెచ్ఓ ఆందోళన

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (16:10 IST)
కరోనా మహమ్మారి అంతకంతకూ తీవ్రమవుతున్నది. అనేక దేశాలలో వైరస్ ప్రభావం మరింత విజృంభిస్తోంది. తాజాగా ఒక్కరోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 3, 07,930 కేసులు వచ్చాయి. ఇప్పటివరకు ఇదే రికార్డు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
 
గతంలో ఒక్కరోజులో ఇన్ని కేసులు ఎప్పుడు రాలేదని వివరించింది. ముఖ్యంగా భారత్, అమెరికా, బ్రెజిల్ దేశాలలో కరోనా ముప్పు అధికంగా ఉంది. ఈ మూడు దేశాల్లో అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఒక్క భారత్ లోనే రోజుకు 90 వేల వరకు పాజిటివ్ కేసులు వస్తుండటం తెలిసిందే.
 
ఇక కరోనా ప్రభావిత దేశాల్లో నిన్న ఒక్కరోజే 5,537 మరణాలు సంభవించగా ప్రపంచవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 9,17,417కి చేరింది. అగ్రరాజ్యం అమెరికా కరోనా గణాంకాల పరంగా టాప్‌లో ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 65,19,121 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1, 94, 041 మంది మృత్యువాత పడ్డారు.
 
రెండోస్థానంలో ఉన్న భారత్‌లో ఇప్పటి వరకు 47, 54, 356 పాజిటివ్ కేసులు ఉండగా 78,586 మంది మరణించారు. బ్రెజిల్‌లో 43,30,455 పాజిటివ్ కేసులు ఉండగా 1,31,625 మరణాలు సంభవించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments