బ్రెజిల్‌లో ముగ్గురికి 70 రోజులుగా కోవిడ్ పాజిటివ్

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (12:39 IST)
కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో బ్రెజిల్ ఒకటి. ఇక్కడ తొలి వేవ్‌లో భారీ సంఖ్యలో కోవిడ్ పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో ఇప్పటికీ కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గలేదు. 
 
అయితే, కరోనా వైరస్ సోకిన బాధితులకు ఇంక్యుబేటర్ పీరియడ్ 14 రోజులు. కానీ, అందుకు భిన్నంగా కరోనా వైరస్ ఎక్కువ రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 
 
బ్రెజిల్‌లో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురులో ఈ తరహా విలక్షణమైన కేసులు నమోదైనట్టు గుర్తించారు. ఈ ముగ్గురిలో గత 70 రోజులుగా కరోనా వైరస్ శరీరంలో ఉన్నట్టు గుర్తించారు. వీరికి ప్రతి రోజూ కరోనా టెస్టులు చేస్తూనే ఉన్నారు. 
 
ఈ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనా సోకిన కొందరు బాధితుల్లో ఈ వైరస్ ఎక్కువ రోజులు ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ కేసులు విలక్షణమైన కేసులుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments