Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో 15 మంది రోహిణీ జైలు ఖైదీలకు కరోనా

Webdunia
శనివారం, 16 మే 2020 (16:45 IST)
ఢిల్లీలోని రోహిణీ జైలులో మరో 15మందికి కరోనా సోకింది. దీంతో కరోనా సోకిన ఖైదీల సంఖ్య 16కు చేరుకుంది. మూడు రోజుల క్రితం ఒక ఖైదీకి కరోనా సోకడంతో సిబ్బందికి, 19 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

వీరిలో 15మంది ఖైదీలకు, జైలు వార్డెన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైందని అన్నారు. అయితే ఈ 16మందిలో ఎటువంటి కరోనా లక్షణాలు లేవని, వీరిని ప్రత్యేక గదుల్లోకి క్వారంటైన్‌ నిమిత్తం తరలించినట్లు తెలిపారు.

ఇతర సిబ్బందిని కూడా హోమ్‌ క్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు. ఈ నెల 11 సర్జరీ నిమిత్తం డిడియు ఆస్పత్రికి తరలించిన 28 ఏళ్ల ఖైదీకి కరోనా సోకిన సంగతి తెలిసిందే. అనంతరం అతనిని చికిత్స నిమిత్తం ఎల్‌ఎన్‌జెపి ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments