మరో 15 మంది రోహిణీ జైలు ఖైదీలకు కరోనా

Webdunia
శనివారం, 16 మే 2020 (16:45 IST)
ఢిల్లీలోని రోహిణీ జైలులో మరో 15మందికి కరోనా సోకింది. దీంతో కరోనా సోకిన ఖైదీల సంఖ్య 16కు చేరుకుంది. మూడు రోజుల క్రితం ఒక ఖైదీకి కరోనా సోకడంతో సిబ్బందికి, 19 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

వీరిలో 15మంది ఖైదీలకు, జైలు వార్డెన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైందని అన్నారు. అయితే ఈ 16మందిలో ఎటువంటి కరోనా లక్షణాలు లేవని, వీరిని ప్రత్యేక గదుల్లోకి క్వారంటైన్‌ నిమిత్తం తరలించినట్లు తెలిపారు.

ఇతర సిబ్బందిని కూడా హోమ్‌ క్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు. ఈ నెల 11 సర్జరీ నిమిత్తం డిడియు ఆస్పత్రికి తరలించిన 28 ఏళ్ల ఖైదీకి కరోనా సోకిన సంగతి తెలిసిందే. అనంతరం అతనిని చికిత్స నిమిత్తం ఎల్‌ఎన్‌జెపి ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments