Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో 15 మంది రోహిణీ జైలు ఖైదీలకు కరోనా

Webdunia
శనివారం, 16 మే 2020 (16:45 IST)
ఢిల్లీలోని రోహిణీ జైలులో మరో 15మందికి కరోనా సోకింది. దీంతో కరోనా సోకిన ఖైదీల సంఖ్య 16కు చేరుకుంది. మూడు రోజుల క్రితం ఒక ఖైదీకి కరోనా సోకడంతో సిబ్బందికి, 19 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

వీరిలో 15మంది ఖైదీలకు, జైలు వార్డెన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైందని అన్నారు. అయితే ఈ 16మందిలో ఎటువంటి కరోనా లక్షణాలు లేవని, వీరిని ప్రత్యేక గదుల్లోకి క్వారంటైన్‌ నిమిత్తం తరలించినట్లు తెలిపారు.

ఇతర సిబ్బందిని కూడా హోమ్‌ క్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు. ఈ నెల 11 సర్జరీ నిమిత్తం డిడియు ఆస్పత్రికి తరలించిన 28 ఏళ్ల ఖైదీకి కరోనా సోకిన సంగతి తెలిసిందే. అనంతరం అతనిని చికిత్స నిమిత్తం ఎల్‌ఎన్‌జెపి ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments