Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్రాలో కరోనా కల్లోలం.. వైష్ణోదేవి విశ్వవిద్యాలయం మూసివేత

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (19:24 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీమాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఈ విద్యా సంస్థలో చదువుకునే విద్యార్థుల్లో 13మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో అధికారులు విశ్వవిద్యాలయాన్ని మూసివేశాహరు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు యూనివర్శిటీ మూసే ఉంటుందని వారు స్పష్టం చేశారు. 
 
కాగా, డిసెంబరు 31వ తేదీన ఈ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో 13 మంది విద్యార్థులకు వైరస్ సోకినట్టు తేలింది. దీంతో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు క్యాంపస్‌ను మూసివేయాలని రియాసీ జిల్లా మేజిస్ట్రేట్ చరణ్ దీప్ సింగ్ యూనివర్శిటీ యాజమాన్యాన్ని అదేశించారు. దీంతో అధికారులు యూనివర్శిటీని మూసివేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ విద్యా సంస్థ జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కత్రాలో ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments