Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్రాలో కరోనా కల్లోలం.. వైష్ణోదేవి విశ్వవిద్యాలయం మూసివేత

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (19:24 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీమాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఈ విద్యా సంస్థలో చదువుకునే విద్యార్థుల్లో 13మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో అధికారులు విశ్వవిద్యాలయాన్ని మూసివేశాహరు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు యూనివర్శిటీ మూసే ఉంటుందని వారు స్పష్టం చేశారు. 
 
కాగా, డిసెంబరు 31వ తేదీన ఈ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో 13 మంది విద్యార్థులకు వైరస్ సోకినట్టు తేలింది. దీంతో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు క్యాంపస్‌ను మూసివేయాలని రియాసీ జిల్లా మేజిస్ట్రేట్ చరణ్ దీప్ సింగ్ యూనివర్శిటీ యాజమాన్యాన్ని అదేశించారు. దీంతో అధికారులు యూనివర్శిటీని మూసివేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ విద్యా సంస్థ జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కత్రాలో ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments