Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరివేపాకు ఆకులు సీసాలో వేసి గట్టిగా మూతపెడితే?

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (23:10 IST)
కరివేపాకు ఆకులు సీసాలో వేసి గట్టిగా మూతపెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే చెడిపోకుండా ఉంటాయి. బియ్యం పురుగులు పట్టకుండా వుండాలంటే.. కరివేపాకు ఆకులు వేసి వుంచాలి. అన్నం ఉడికేటప్పుడు బియ్యంలో కొద్దిగా నిమ్మరసం పిండితే అన్నం పువ్వులా వుడుకుతుంది. 
 
నెయ్యి త్వరగా పేరుకుపోకుండా వుండాలంటే... మీగడ కట్టేటప్పుడు కొద్దిగా నీళ్లు చల్లాలి. యాలకుల తొడిమెలు పొడి చేసి చక్కెరలో  కలిపి టీలో వేస్తే టీ రుచిగాను, సువాసన గానూ వుంటుంది. గోధమ రవ్వ మైదా పిండి ప్లాస్టిక్ కవర్ లో వేసి ఫ్రిజ్‌లో వుంచితే చాలా రోజులు చెడిపోకుండా వుంటుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments