Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంటింటి చిట్కాలు.. ఆకుకూరలు వండేటప్పుడు పంచదారను..?

సెల్వి
మంగళవారం, 9 జనవరి 2024 (20:33 IST)
వడ, పకోడా వంటివి క్రిస్పీగా వుండాలంటే.. పిండిలో ఒక టేబుల్ స్పూన్ రవ్వను చేర్చుకోండి. సాంబారుకు పప్పు ఉడికించేటప్పుడు ఆ పప్పులో అరస్పూన్ మెంతులు కలిపితే సాంబారు రుచిగా వుంటుంది. ఆకుకూరలు వండేటప్పుడు అర స్పూన్ పంచదార కలిపితే రుచితో పాటు ఆకుకూర రంగు మారదు. 
 
నవధాన్యాలను నానబెట్టి.. మొలకెత్తిన తర్వాత నానబెట్టిన మినపప్పును కలిపి ఉప్పు, వెల్లుల్లి పాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ కలిపి ఉండలుగా చేసి ఎండలో నానబెట్టి వడియాల్లా సిద్ధం చేసుకోవచ్చు. 
 
తరిగిన టమోటా, పుచ్చకాయ, దోసకాయ ముక్కల్ని ఒక కప్పులోకి తీసుకుని, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి అర స్పూన్, రుచికి తగినంత ఉప్పు చేర్చి.. బాగా కలిపి పుదీనా తురుముతో తీసుకుంటే పోషకాహారంతో కూడిన అల్పాహారం రెడీ అయినట్లే.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments