Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిరియాల రసంలో మటన్ సూప్ చేర్చితే?

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (11:31 IST)
దోసెలకు పిండి రుబ్బుకునేటప్పుడు... అందులో పొట్టు తీసిన వేరుశెనగలను చేర్చితే.. దోసెలు రుచిగా వుంటాయి. మిరియాలతో రసం చేస్తున్నప్పుడు అందులో కాస్త మటన్ సూప్ చేర్చి రుచి అదిరిపోతుంది.


రాత్రిపూట మిగిలిన అన్నాన్ని మిక్సీ జారులో వేసి.. అందులో మూడు స్పూన్ల శెనగపిండి, మూడు స్పూన్ల బియ్యం పిండి, తగినంత ఉప్పు, మజ్జిగ రెండు స్పూన్లు చేర్చి రుబ్బుకుని వడియాలుగా ఎండనివ్వాలి.

తర్వాత నూనెలో వేపుకుంటే మంచి సైడిష్ రెడీ. ఫలహారాలు క్రిస్పీగా వుండాలంటే.. వాటిని వుంచే పాత్రల అడుగున ఉప్పును చేర్చితే సరిపోతుంది. 
 
మెంతికూరను వండేటప్పుడు కాసింత బెల్లం చేర్చుకుంటే.. అందులోని చేదు తొలగి తీపి రుచి చేకూరుతుంది. అరటికాయలను తరిగేటప్పుడు చేతులో కాస్త సాల్ట్ ఉప్పును రుద్దితే చేతులు నలుపు తిరగవు.

బజ్జీలు చేసుకునేందుకు కట్ చేసిన అరటి, బంగాళాదుంపల ముక్కలకు కారం, ఉప్పు చేర్చి అరగంట సేపు పక్కనబెట్టేయాలి. తర్వాత నూనెల్లో బజ్జీలు తయారు చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments