మిరియాల రసంలో మటన్ సూప్ చేర్చితే?

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (11:31 IST)
దోసెలకు పిండి రుబ్బుకునేటప్పుడు... అందులో పొట్టు తీసిన వేరుశెనగలను చేర్చితే.. దోసెలు రుచిగా వుంటాయి. మిరియాలతో రసం చేస్తున్నప్పుడు అందులో కాస్త మటన్ సూప్ చేర్చి రుచి అదిరిపోతుంది.


రాత్రిపూట మిగిలిన అన్నాన్ని మిక్సీ జారులో వేసి.. అందులో మూడు స్పూన్ల శెనగపిండి, మూడు స్పూన్ల బియ్యం పిండి, తగినంత ఉప్పు, మజ్జిగ రెండు స్పూన్లు చేర్చి రుబ్బుకుని వడియాలుగా ఎండనివ్వాలి.

తర్వాత నూనెలో వేపుకుంటే మంచి సైడిష్ రెడీ. ఫలహారాలు క్రిస్పీగా వుండాలంటే.. వాటిని వుంచే పాత్రల అడుగున ఉప్పును చేర్చితే సరిపోతుంది. 
 
మెంతికూరను వండేటప్పుడు కాసింత బెల్లం చేర్చుకుంటే.. అందులోని చేదు తొలగి తీపి రుచి చేకూరుతుంది. అరటికాయలను తరిగేటప్పుడు చేతులో కాస్త సాల్ట్ ఉప్పును రుద్దితే చేతులు నలుపు తిరగవు.

బజ్జీలు చేసుకునేందుకు కట్ చేసిన అరటి, బంగాళాదుంపల ముక్కలకు కారం, ఉప్పు చేర్చి అరగంట సేపు పక్కనబెట్టేయాలి. తర్వాత నూనెల్లో బజ్జీలు తయారు చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికా చమురు కొనండి లేదా.. హర్మూజ్ జలసంధి మర్గాన్ని మీరే తెరుచుకోండి : మిత్ర దేశాలకు తేల్చి చెప్పిన ట్రంప్

అమరావతికి పట్టిన గ్రహణం వీడింది.. ఏడు గంటలకు దీపాలు వెలిగించండి.. నారా లోకేష్

అమరావతి చట్టబద్ధత బిల్లుపై లోక్‌సభ ఆమోదం.. ఏపీలో పండగ

రాజ్యసభలో 'జై అమరావతి' అంటూ రేణుకా చౌదరి నినాదాలు

స్నేహితుడుని హత్య చేసి ఇంట్లో పాతిపెట్టారు.. దెయ్యం వెంటాడుతుందని ఠాణాలో లొంగిపోయారు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ravi Basrur: కటాలన్ కు సలార్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్

Satya: సత్య, రియా సింఘా పై సత్య ఈజ్ నాట్ జెట్లీ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్

Kiran abbavaram: ఓవర్సీస్ లో రిలీజ్ కాబోతున్న తిమ్మరాజుపల్లి టీవీ సినిమా

Ramcharan: పెద్ది రిలీజ్ డేట్ ప్రకటించకుండా గదతో హల్వాన్ అవతార్ లో పోస్టర్ రిలీజ్

ఆదా శర్మ అదుర్స్.. గుక్క తిప్పుకోకుండా హనుమాన్ చాలీసా పఠించింది.. (video)

తర్వాతి కథనం
Show comments