మిరియాల రసంలో మటన్ సూప్ చేర్చితే?

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (11:31 IST)
దోసెలకు పిండి రుబ్బుకునేటప్పుడు... అందులో పొట్టు తీసిన వేరుశెనగలను చేర్చితే.. దోసెలు రుచిగా వుంటాయి. మిరియాలతో రసం చేస్తున్నప్పుడు అందులో కాస్త మటన్ సూప్ చేర్చి రుచి అదిరిపోతుంది.


రాత్రిపూట మిగిలిన అన్నాన్ని మిక్సీ జారులో వేసి.. అందులో మూడు స్పూన్ల శెనగపిండి, మూడు స్పూన్ల బియ్యం పిండి, తగినంత ఉప్పు, మజ్జిగ రెండు స్పూన్లు చేర్చి రుబ్బుకుని వడియాలుగా ఎండనివ్వాలి.

తర్వాత నూనెలో వేపుకుంటే మంచి సైడిష్ రెడీ. ఫలహారాలు క్రిస్పీగా వుండాలంటే.. వాటిని వుంచే పాత్రల అడుగున ఉప్పును చేర్చితే సరిపోతుంది. 
 
మెంతికూరను వండేటప్పుడు కాసింత బెల్లం చేర్చుకుంటే.. అందులోని చేదు తొలగి తీపి రుచి చేకూరుతుంది. అరటికాయలను తరిగేటప్పుడు చేతులో కాస్త సాల్ట్ ఉప్పును రుద్దితే చేతులు నలుపు తిరగవు.

బజ్జీలు చేసుకునేందుకు కట్ చేసిన అరటి, బంగాళాదుంపల ముక్కలకు కారం, ఉప్పు చేర్చి అరగంట సేపు పక్కనబెట్టేయాలి. తర్వాత నూనెల్లో బజ్జీలు తయారు చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నూతన సంవత్సర వేడుకలకు సినీ నటి మాధవీలతను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానిస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి

ఆస్ట్రేలియా తరహాలో 16 యేళ్ళలోపు చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్...

పిజ్జా, బర్గర్ తిని ఇంటర్ విద్యార్థిని మృతి, ప్రేవుల్లో ఇరుక్కుపోయి...

బంగ్లాదేశ్‌లో అస్థిర పరిస్థితులు - హిందువులను చంపేస్తున్నారు...

15 ఏళ్ల క్రిందటి పవన్ సార్ బైక్, ఎలా వుందో చూడండి: వ్లాగర్ స్వాతి రోజా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆన్సర్ చెప్పలేకపోతే మీరేమనుకుంటారోనని భయం... అమితాబ్ బచ్చన్

మహిళకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉంది.. : హెబ్బా పటేల్

4 చోట్ల బిర్యానీలు తింటే ఏది రుచైనదో తెలిసినట్లే నలుగురితో డేట్ చేస్తేనే ఎవరు మంచో తెలుస్తుంది: మంచు లక్ష్మి

దండోరాను ఆదరించండి.. లేదంటే నింద మోయాల్సి వస్తుంది? హీరో శివాజీ

Samantha: 2025 సంవత్సరం నా జీవితంలో చాలా ప్రత్యేకం.. సమంత

తర్వాతి కథనం
Show comments