Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుకరీ టిప్స్: నాన్ వెజ్ వండేటప్పుడు బొప్పాయి ముక్కలు వేస్తే?

కోడిగుడ్లు ఉడికించేప్పుడు పగలకుండా ఉండాలంటే నీళ్ళలో చిటికెడు ఉప్పు వేయండి. మాంసాహారం వండేప్పుడు అందులో నాలుగు పచ్చి బొప్పాయి ముక్కలు వేస్తే త్వరగా ఉడుకుతుంది. బిర్యానీ చేస్తున్నప్పుడు బియ్యం కడిగిన

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (17:22 IST)
కోడిగుడ్లు ఉడికించేప్పుడు పగలకుండా ఉండాలంటే నీళ్ళలో చిటికెడు ఉప్పు వేయండి.
 
మాంసాహారం వండేప్పుడు అందులో నాలుగు పచ్చి బొప్పాయి ముక్కలు వేస్తే త్వరగా ఉడుకుతుంది.
 
బిర్యానీ చేస్తున్నప్పుడు బియ్యం కడిగిన తరువాత కొద్దిగా నెయ్యి వేస్తే పొడిపొడిగా వస్తుంది.
 
ఆకు కూరల్ని కడిగే నీటిలో కొద్దిగా ఉప్పు లేదా వెనిగర్ కలిపితే క్రిములు తొలగిపోతాయి.
 
పసుపు నీళ్ళతో వంటింట్లో గట్టును శుభ్రం చేస్తే ఈగలు ముసురుకోవు.
 
పాలు కాచేప్పుడు గిన్నె అంచులకు నూనె రాస్తే పొంగకుండా ఉంటాయి.
 
పప్పు తొందరగా ఉడకాలంటే దానిలో చిన్న కొబ్బరి ముక్క వేయండి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments