ఎదిగే పిల్లలు అలాంటి ఆహారానికి దూరంగా వుంచాలి...

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (18:09 IST)
సాధారణంగా ప్రస్తుతకాలంలో ఉన్న పిల్లలు స్నాక్స్ అంటే చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా షాపులలో దొరికే పొటాటో చిప్స్ ప్యాకెట్స్‌ను ఎక్కవుగా తింటూ ఉంటారు. దీనిలో నిల్వ ఉండటానికి కలిపే రసాయనాలు ఎంతో హాని చేస్తాయి. వీటిని తరచూ తినడం వలన పిల్లలు అనారోగ్యానికి గురి అవుతారు. కనుక పిల్లలను ఆ ప్యాకెట్స్‌కు దూరంగా ఉంచాలి.
 
1. ముఖ్యంగా పిల్లలకు వారానికి 3 లేదా 4 సార్లు తెల్లనువ్వుల ఉండ, వేరుశనగ ఉండ, సున్నుండ లాంటివి ఖచ్చితంగా పెట్టాలి.
 
2. వారానికి రెండు లేదా మూడు సార్లు జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా లాంటివి స్నాక్స్ పెడుతూ ఉండాలి. వీటి వలన పిల్లలలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.
 
3. ఎక్కువ నూనెలతో చేసే పునుగులు, బజ్జీలు, సమోసాలు మెుదలైన వాటికి పిల్లలకు దూరంగా ఉంచాలి. మసాలాలు, వేపుడు పదార్ధాలకు పిల్లలను దూరంగా ఉంచాలి.
 
4. పిల్లల విషయంలో చక్కెర వాడకాన్ని బాగా తగ్గించాలి. బెల్లంతో తయారుచేసిన పదార్ధాలను మాత్రమే పిల్లలకు అలవాటు చేయాలి. 
 
5. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు 7 లేక 8 గంటలు నిద్ర అవసరం. దీనివలన వారిలో పెరుగుదల సక్రమంగా ఉంటుంది.
 
6. సాధ్యమైనంత వరకు పిల్లలను బయట దొరికే ఆహారపదార్ధాల నుండి దూరంగా ఉంచాలి. ఇలా చేయడం వలన పిల్లలకు మంచి 
ఆరోగ్యాన్ని ఇవ్వవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం: మృతుల కుటుంబానికి రూ.5లక్షలు ప్రకటించిన తెలంగాణ

Drum: భార్యను చంపి మృతదేహాన్ని డ్రమ్‌లో నింపి పూడ్చిపెట్టేశాడు..

స్థానిక సంస్థల్లో పోటీ- ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ

విద్యార్థులకు శుభవార్త చెప్పిన టి విద్యాశాఖ.. ఫీజుల చెల్లింపులపై క్లారిటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

Sri Vishnu: ఒంగోలు నేపథ్యంలో శ్రీ విష్ణు, నయన్ సారిక జంటగా చిత్రం

తర్వాతి కథనం
Show comments